మైక్య పాలనలో పరిశ్రమలకు పవర్ హాలీడే ఎంత సుపరిచితమో.. ఐటీ సెక్టార్కు పవర్ కట్ అంతే సుపరిచితం. నాడు ఆఫీస్లో లాగిన్ అయి వర్క్ స్టార్ట్ చేయకముందే జనరేటర్ స్టార్ట్ అయ్యేది. క్లయింట్తో మాట్లాడకముంద
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన హైదరాబాద్ పర్యటనలో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వంపై మంత్రి కేటీఆర్తో అర్థవంతమైన చర్చ జరిగిందని
జనగామ : ఈ నెల 11న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన ఏర్పాట్లు ఘనంగా ఉండాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జనగామ జ�
కొవిడ్ దెబ్బ: ఆతిథ్య రంగానికి రూ.1.30 లక్షల కోట్ల నష్టం|
కరోనాతో గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో హోటళ్లు, రెస్టారెంట్లు రూ.1.30 లక్షల కోట్ల మేరకు నష్టపోయాయి...