Utnoor Mandal | ఉట్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన యువ నాయకుడు తిత్రే జైసింగ్ ఇటీవల నాగాపూర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఓ మహిళను అటుగా వెళ్తున్న ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి తన వాహనంలో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
జన్నారం మండల కేంద్రానికి చెందిన తోకల రాకేశ్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేయగా, కరీంనగర్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాకేశ్ కడెం ప్రాజెక్టు నీటి పారుదలశాఖ కార్యాలయంలో జూనియర్ �