ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకమని మధిర ఉద్యానవన శాఖ అధికారి ఏ.విష్ణు, మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ అన్నారు. సోమవారం మధిర మండలంలోని సిద్దినేనిగూడెం గ్రామంలో రైతు సురంశెట్టి కిశోర్ భూమిలో ఆయిల్పా�
రాష్ట్రంలో ఉద్యానవన శాఖ దశ, దిశ లేకుండా కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యానవన శాఖను బలోపేతం చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన �
ఉద్యానరంగం అభివృద్ధికి ఒక ప్రణాళిక అవసరమని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దండా రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభ్యుదయ రైతులు, ఎఫ్ప�
జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక వృద్ధే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పండ్ల తోటలను పెంచేందుకు నిర్ణయించింద