దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో (ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ (28) హత్య) ప్రధాన నిందితురాలు సోనమ్కి కోర్టు బెయిల్ మంజూరుచేసింది.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును మించిన మరో ఘటన మధ్యప్రదేశ్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధం కారణంగా సుపారీ గ్యాంగ్తో భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లుగా భర్త
Chargesheet | భర్తను మధ్యప్రదేశ్ (Madhyapradesh) నుంచి హనీమూన్ (Honeymoon) పేరుతో మేఘాలయ (Meghalaya) కు తీసుకెళ్లి హత్య చేయించిన ఘటన మూడు నెలల క్రితం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Honeymoon Murder case | మేఘాలయ (Meghalaya) లో హనీమూన్ హత్య (Honeymoon Murder) కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్ సినిమా (Bollywood Movie) తీయనున్నారు.
Aamir Khan - Meghalaya murder case | ఇటీవల దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన మేఘాలయ హత్య కేసుపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమా తీయబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్త�