PM Modi: అధికారం కోసం రాజ్యాంగాన్ని ఓ ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ముస్లింకు అన్యాయం చేసిందన్నారు. పార్టీ ప్రెసిడెంట్గా ముస్లింను ఎందుకు ప్రకటించలేదన�
Special Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తిరుపతి - హిసార్ మధ్య ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి సెప్టెంబర్ ప్రత్యేక రైలు ఇరుమార్గాల్లో నడుస్త�
హర్యానాలోని హిసార్ లోక్సభ స్థానంలో చౌతాలా కుటుంబ పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావం చూపే చౌతాలా కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలు వేర్వేరు పార్టీ నుంచి బరిలో నిలిచారు.
Brijendra Singh | బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో ఆ పార్టీ షాక్ తగిలింది. బీజేకి చెందిన ఎంపీ బ్రిజేంద్ర సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో వెల్లడించారు. ‘నేను రాజకీయపరమైన క�
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారు. ప్రమాదంలో మరో 19 మంది వరకు గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు.
చండీగఢ్: తల్లికి ఎవరితోనో సంబంధం ఉందని అనుమానించిన కుమారుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల సోనా దేవి భర్త చనిపోయాడు. దీంతో ఆమె హిసార్ జిల్లా గర్హి