హిందూ రాష్ట్రం కావాలని పార్లమెంట్లో నిర్భయంగా డిమాండ్ చేసే 50 మంది ఎంపీలను ఎన్నుకోవడం అత్యవసరమని తెలంగాణకు చెందిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ అన్నారు.
చంద్రయాన్-3 చంద్రుడి (Chandrayaan-3 Success) దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన నేపధ్యంలో స్పేస్క్రాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశం రాజధానిగా జాబిల్లిని హిందూ రాజ్యంగా ప్రకటించాలని హిందూ సన్యాసి స్వామి
హిందూ రాజ్య ఏర్పాటుకు సంబంధించి తనకు తాను స్వామీజీగా చెప్పుకునే ధీరేంద్ర శాస్త్రి లేవెనత్తిన డిమాండ్పై కాంగ్రెస్ ఎంపీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాధ్ (Kamal Nath) స్పందించారు.
హిందూ రాజ్య నిర్మాణానికి పూనుకోవాలని చత్తీస్ఘడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనితా శర్మ (Aneeta Sharma) పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. హిందూ రాజ్య ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.