భారీ వర్షాల నేపథ్యంలో జిల్లావాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ మండలంలో
హైడ్రా పేరుతో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న రాజకీయ హైడ్రామాపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం కాంగ్రెస్లో కలకలం సృష్టించింది. గండిపేట (ఉస్మాన్సాగర్), హిమాయత్సాగర్ చుట్టూ ఎఫ్టీఎల్, బఫర్జో
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) నుంచి అర కిలోమీటరు వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన మెమోలో ఉన్న కీలక�
ఎగువన కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రెండు జలాశయాలకు 3,500 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా... అధికారులు రెండు చొప్పున గేట్లు ఎత్తి దిగువకు 3,600 క్యూసెక్కుల వరకు వదులుతున్నారు.
శంషాబాద్ మండలంలోని ఎంటేరు వాగునుంచి హిమాయత్సాగర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద నీటిలో సుమారు 70 నుంచి 80 కిలోల చేప ఈదుకుంటూ వెళ్తుండగా సుల్తాన్పల్లి- కేబిదొడ్డి గ్రామాల వాసులు వారి సెల్
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి జంట జలాశయాల్లో చేరుతున్నది. ఇన్ఫ్లోతో అప్రమత్తమైన జలమండలి అధికారులు శనివారం హిమాయత్సాగర్ ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి
గ్రేటర్ దాహార్తిని తీర్చడంలో కీలక పాత్ర పోషించే జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు పూర్వ వైభవం రానున్నది. కలుషిత మచ్చను శాశ్వతంగా తొలగించేందుకు జలమండలి నడుం బిగించింది. జంట జలాశయాల్లోకి
హైదరాబాద్వాసుల దాహార్తి తీర్చే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో 111 రద్దు అయ్యిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేసింది.
కందవాడలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వాన ఉద్ధృతంగా మూసీ, ఈసీ నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రోజంతా వానలు పడ్డాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల�