తప్పుడు సమాచారంతో పొందిన ఓబీసీ నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్తో ఓ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సులో చేరారన్న కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఇటీవల నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయటంపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల మరణాలు ఆగటం లేదు. బుధవారం నాగపూర్లోని రెండు ప్రభుత్వ దవాఖానల్లో 25 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు.
ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఒక వ్యక్తికి లభించే రక్షణ పరిధిని కేవలం ఒక ప్రాంతానికో, ఒక రాష్ర్టానికో పరిమితం చేయరాదని, దేశంలో ఎక్కడ ఉన్నా అతనికి ఆ చట్టం ద్వారా రక్షణ లభించాల్సిందేనని బాంబే హ�
కేవలం కేసును బలపరుస్తాయి బాంబే హైకోర్టు ముంబై, జూలై 30: అత్యాచారం కేసుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్ణయాత్మకమైనవి కాబోవని, కేసును బలపరిచేందుకు మాత్రమే అవి సాయపడుతాయని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 14 ఏండ్ల బా�