సకాలం లో కేసుల పరిష్కారంతోపాటు అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందేలా మరి న్ని కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ వేణుగోపాల్ అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని తుల�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్పై మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావాను నిబంధనలకు అనుగుణంగా కాగ్నిజెన్స్ తీసుకోవాలని కింది కోర్టును హైకో ర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం తిరిగి విచారణ చ
ఖమ్మం నగరంలోని లకారం చెరువు మధ్యలో ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. తానా సహకారంతో విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ
రెవెన్యూ సంబంధిత సమస్యలను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస�
హైదరాబాద్కు చెందిన విద్యార్థిని జీఎస్ జోత్స్నకు నీట్ పరీక్షల్లో తొలుత ఇచ్చిన మారులను ఎందుకు తగ్గించారో చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టీఏ)ని హైకోర్టు ఆదేశించింది.