ఊహించినట్లుగానే.. 300 వార్డుల విభజనపై ఎవరెన్ని చెప్పినా.. ఏ రూట్లో వచ్చినా.. డోంట్ కేర్ అంటూ సర్కారు ముందుకు సాగుతున్నది. సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కమిషనర్ సవాల్ చేస్తూ అప్పీల్ పిట�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్డుల పునర్విభజనకు జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పాక�
మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల సబ్ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. బాధితులు, వారి తరఫు అడ్వొకేట్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని 479
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అధిక శబ్దకాలుష్యంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆర్మీ అధికారి సతీశ్ భరద్వాజ్ రాసిన ఉత్తరాన్ని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సుమోటోగా పరిగణ�