రేజాంగ్ల ప్రాంతంలో 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన వీరుల కోసమే 'రేజాంగ్ల రజ్ కలశ యాత్ర'ను నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ పేర్కొన్నారు.
థియేటర్లలో విడుదలైన నెలలోపే సినిమాలను ఓటీటీలోకి స్ట్రీమింగ్కు తీసుకురావడం వల్ల భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్మాత బన్నీ వాసు ఆందోళన వ్యక్తం చేశారు.
Tollywood Heroes| ఇటీవలి కాలంలో టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలు రూపొందుతున్నాయి. వెరైటీ కథలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. అయితే ఏ కాన్సెప్ట్ అయితే జనాలకి బాగా ఎక్కుతుందో ఆ జానర్ని టచ్ చేస్తుండడం మ�
తెలుగు తెర 70ఎమ్ఎమ్ కన్నా విశాలమైనది. తనను అలరించిన నటుణ్ని వెండితెర బంగారంలా చూసుకుంటుంది. అనామకులను స్టార్లను చేసింది. సూపర్ విలన్ను మెగాస్టార్గా నిలబెట్టింది. వారసులకూ పట్టం కట్టింది.
విలన్లు హీరోలైపోవడం సినీచరిత్రలో రివాజు. అదే హీరోలు విలన్ పాత్ర చేయడమే నయా ట్రెండ్. పాత్ర డిమాండ్ చేసిందని కొందరు ప్రతినాయకుడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. హీరోగా కెరీర్ ముగిసిందని భావించిన వ