దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..తాజాగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. తొలి స్కూటర్ ‘విదా వీ1’ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ రంగం కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద ప్రోత్సాహకాలను పొందడానికి 75 సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్, లుకాస్-టీవీఎస్, టాటా కు
దేశవ్యాప్తంగా ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయాలు సమకూర్చడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)తో జతకట్టింది ద్విచక్ర వాహన విక్రయాల సంస్థ హీరో మోటోకార్ప్.
మెకానిక్లకు హీరో ఎలక్ట్రిక్ ట్రైనింగ్|
సాధారణ మెకానిక్లకు శిక్షణ ఇవ్వాలని హీరో ఎలక్ట్రిక్ యాజమాన్యం నిర్ణయించింది. రానున్న మూడేళ్లలో మొత్తం 20..