చోరీకి పాల్పడిన దొంగలు దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని భావించారు. చోరీ చేసిన డబ్బు నుంచి రెండు వేలతో మద్యం తాగారు. మధ్య రాత్రి వేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
రైళ్లలో మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ ఎ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశ�
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్పై సైబర్దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు మూడు నెలల ముందు నుంచే స్కెచ్ వేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ల
భవిష్యత్తులో బ్యాంకులపై మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మహేశ్ బ్యాంక్ హ�