ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (99) మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసెర్చ్ సె
మాతృమూర్తి మృతితో బాధలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కొంచెం రెస్ట్ తీసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సూచించారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటించా�
CM KCR | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
Minister Harish rao | ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రి ఆమెకు ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మోహతా
Heeraben Modi | ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తు�
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ�
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మరోసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్లోని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓఖా, భన్వాద్, థారా మున్సిపాలిటీలకు ఆదివారం �