పది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో అన్ని ప్రాజక్టులకు వరద నమోదవుతున్నది. శుక్రవారం జూరాల డ్యాంకు ఇన్ఫ్లో 1,36,000 క్యూసెక్కులు ఉండగా.. 16 గేట్లు తె�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను వర్షం వదలడం లేదు. గురువారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో 56.4 మి.మీ., గట్టులో 48.4 మి.మీ., మల్దకల్లో 53.2 మి.మీ., మద్దూ రులో 92.2 మి.మీ., నారాయణపేటలో 70.0 మి.మీ., మాగనూరు
చిన్నోనిపల్లికి వరద ప్రవాహం తగ్గడంలేదు. సమాంతర కాల్వ ఏర్పాటు చేసినప్పటికీ గ్రామంలో రిజర్వాయర్ నీరు తగ్గడంలేదు. అవుట్ఫ్లో కన్నా ఇన్ఫ్లోనే ఎక్కువగా ఉండడంతో ఏరోజుకారోజు రిజర్వాయర్లో నీటిమట్టం పెరుగ
నెట్టెంపాడు ఎత్తిపోతల పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ (చిన్నోనిపల్లి) బ్యాక్వాటర్ భారీగా వస్తుండడంతో మండలంలోని చిన్నోనిపల్లి గ్రా మం చిన్నబోతున్నది. నీళ్లు వస్తుండడంతో కుటుంబాలు ఒక్కొక్కటిగా గ్రామ�
చెరువులకు చేపపిల్లలు చేరుతాయా? లేదా? అన్న మీమాంసలో మత్స్యకారుల కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో సమయానికి చేపపిల్లలు రావడంతో జలాశయాల్లో మత్స్య సంపద వృద్ధి చెంది చేతినిండా ఆదాయాన్ని ఆర్జించాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తున్నది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 21.272 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 13.899 టిఎంసీల నీరు మాత్ర�
నీళ్లలో, వరదల్లో పౌరులను కాపాడటంపై రాష్ర్టానికి చెందిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన సిబ్బంది శిక్షణ పొందుతున్నారు. ఇండియన్ ఫైర్ రెస్క్యూ నుంచి నిష్ణాతులైన అధికారులతో హైదరాబాద్ల
32 గేట్ల ద్వారా నీటి విడుదల నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 23: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతున్నది. దీంతో గురువారం 32 వరద గేట్లు ఎత్తి దిగువ గ�