గ్రేటర్ హైదరాబాద్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నది. దాదాపుగా జనాభాతో పోటీపడే విధంగా సంఖ్య పైపైకి దూసుకుపోతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుంటే ఈ ఏడాది జనవరి ఆఖర�
భాగ్యనగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. గమ్యాన్ని చేరేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎల్బీస్టేడియంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బూత్ �
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దాంతో పట్టణ కేంద్రంలో రెండో రోజూ రద్దీ నెలకొంది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయ
హైదరాబాద్ నగరం నరకాన్ని తలపించింది. కొన్ని గంటల వ్యవధిలోనే నగర వ్యాప్తంగా రహదారులన్నీ ట్రాఫిక్ జాంలతో అట్టుడికిపోయాయి. అప్పటివరకు సాఫీగా సాగుతున్న నగర ప్రయాణం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా నరకాన్ని తల�
ట్రాఫిక్లో నగర పౌరులు నరకం చూస్తున్నారు. అరగంట ప్రయాణానికి గంటకుపైగా సమయం పడుతుందంటూ వాపోతున్నారు. ప్రభుత్వం మారడం, అధికారులు మారడంతో ట్రాఫిక్ విభాగంలో పనిచేసే వారంతా ఇక్కడ ఉంటామా? వెళ్లిపోతామా? వేరే