దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 852.49 పాయింట్లు లేదా 1.09 శాతం పడిపోయి 77,664 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 942.31 పాయింట్లు ద�
రాష్ట్రంలో పలుచోట్ల మంగళ, బుధవారాల్లో కురిసిన అకాలవర్షంతో రైతులు అతలాకుతలం అయ్యారు. పలుచోట్ల వివిధ రకాల పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం �
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఏఐ భయాల నడుమ మదుపరులు ఐటీ రంగ షేర్లకు దూరం జరిగారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతలపై ఆశలు సన్నగిల్లడం కూడా మార్కెట్ స�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. టెలికం, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు అధికంగా జరగడంతో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీలు అంతేస్థాయిలో వెనక్కితగ్గ�
హఠాత్ అమ్మకాలతో బుధవారం స్టాక్ మార్కెట్ అతలాకుతలమయ్యింది. కొద్దిరోజులుగా దుందుడుకు ర్యాలీ చేస్తున్న పలు పీఎస్యూ, రైల్వే, అదానీ గ్రూప్ షేర్లలో ఒక వైపు నగదు మార్కెట్లోనూ, ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోనూ
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫిచ్ దెబ్బ గట్టిగానే తగిలింది. విదేశీ మార్కెట్లు కుప్పకూలడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. అమ�