యువ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) సోమవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన దత్తురెడ్డి 2015 నుంచి ఈనాడు పత్రికలో పనిచేస్తున్న
అనారోగ్యంతో తమ్ముడు మృతి చెందగా, తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన మహబూబాబాద్ మండలంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన ఎండీ ఇబ్రహీం(72) అన�
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (50) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో తీవ్రమైన ఛాతినొప్పితో ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలిస్