సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. సర్కార్ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేస్తున్నారు. ఆధునిక వైద్యపరికరాలు సమకూర్చి, వైద్యుల పోస్టులను భర్తీ చేసి వైద్యసేవలు అ�
‘దశాబ్దాల ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక పల్లె ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి.’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిర�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళా ఆరోగ్య కేంద్రాల ఉద్దేశం నేరవర్చేందుకు వైద్యులు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్
పర్వాలేదు చెప్పండి.. ఇక్కడ అందరూ ఆడవాళ్లే కదా ఉన్నారు.. నిర్భయంగా, నిర్మొహమాటంగా మీ సమస్యను వివరించండి’... అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న వైద్యుల వద్ద అతివలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరితో ఎలా చెప్పాలో తె�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకుర