కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరో గ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు.
తమ ప్యానెల్ గెలిస్తే ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తామని, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్,
పేదలకు సైతం ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య తెలంగాణ�
కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రవళికి ప్రతిదీ అనుమానమే. ఇంట్లో కదలికలు బయటి వారు చూస్తున్నారని నిత్యం ఆందోళన చెందుతూ, ఇంట్లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టారని ఊహించుకునే వరకు వెళ్లిం
Health Telangana | సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పలు వైద్య సేవలను(Medical Services) ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) వెల్లడించారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దవాఖానల్లో మెరుగైన సేవలందించడంలో సఫలమై ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వం.. పలు వ్యాధులకు నిత్యం వాడే మందులను కిట్ల రూపంలో అందిం�
ప్రజారోగ్య పరిరక్షణే పరమావధి వైద్యరంగానికి బడ్జెట్లో భారీ నిధులు ఆరోగ్య సేవలు ఐదంచెలకు విస్తరణ వైద్య పరీక్షలకు డయాగ్నస్టిక్ సెంటర్లు.. రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తతకు నిదర్శనం కేసీఆర్ కిట్, ఆరోగ్యలక�
ఐఎంఏ సదస్సులో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు, నీళ్లు, వ్యవసాయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన సీఎం కేసీఆర్.. ఇక ఆరోగ్య తెలంగాణ లక
ఆరోగ్య తెలంగాణ | నీళ్లు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన సీఎం కేసీఆర్.. ఇక ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగనున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వె
ఆరోగ్య తెలంగాణ | ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.