గ్రామీణ వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నది. సొంత భవనాలు ఉన్నా పాఠశాలల్లో వైద్య సేవలు అందిస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప�
విధి నిర్వహణ కోసం వరదను సైతం లెక్కచేయలేదామె. రెండు వాగులు దాటి సుమారు మూడు కిలోమీటర్లు నడిచి సబ్సెంటర్కు చేరుకుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి సబ్సెంటర్లో ఎనిమిది మంది ఆశ కార్యకర్తలు �
ఇటీవల ఎలిగేడు పీహెచ్సీతోపాటు సుల్తాన్పూర్, ధూళికట్ట సబ్సెంటర్లకు ‘కాయకల్ప’కు ఎంపిక కాగా, మంగళవారం జాతీయ వైద్య బృందం సభ్యులు ఆయా దవాఖానలను పరిశీలించారు.
తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న రంగాల్లో వైద్యం ఒకటి. మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో పల్లెల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్(పల్లె దవాఖాన
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో బాల్కొండ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలిగింది. నియోజక వర్గానికి రూ.3.20 కోట్లతో ఏకంగా 16 కొత్త హెల్త్ సబ్ సెంటర్లు మంజూరు కాగా వాట�