విజయవాడ,9మే : మణిపాల్ హాస్పిటల్, విజయవాడ విజయవంతంగా 20ఏండ్ల బీకామ్ విద్యార్థి ఈశ్వర్ సాయి గణేష్కు హప్లోఐడెంటికల్ బోన్మారో మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. సాధారణంగా ఈ ప్రక్రియలో డాక్టర్లు
ఢిల్లీ ,మే 6: కరోనా వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అందుకోసం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులోభాగంగానే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త ఆఫర్ ను అనౌన్
వాషింగ్టన్ ,మే 5: డిస్పోజబుల్ ఫేస్ మాస్క్ల్లో ప్రమాదకర కారకాలున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఫేస్ మాస్క్లను నీటిలో ముంచినప్పుడు విడుదలయ్యే ప్రమాదకరమైన రసాయన కాలుష్య కారకాలున్నట్లు స్వాన్సీయా
శరీరంలో అతిముఖ్యమైన మెదడు సంబంధిత వ్యాధులపై చాలామందికి అవగాహన ఉండదు. దీంతో, సమస్య ముదిరి పోయాక కానీ గుర్తించరు. వాటిలో ఒకటి ‘బ్రెయిన్ ఫాగ్’. ఏ విషయంపైనా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేక పోవడం, నిర్ణయాల్ల
మన దేశంలో చెవి ఆరోగ్యం పట్ల అవగాహన తక్కువ. ఏ సమస్య వచ్చినా పట్టించుకోరు. వినికిడి లోపాలనూ చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం 2050 నాటికి ప్రతి నలుగురిలో �
ఒకప్పుడు నచ్చినవీ, అందుబాటులో ఉన్నవీ మాత్రమే తినేవారు. ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాలు ఉన్నాయని తెలిస్తే చాలు, ఎగబడి తినేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా, బాదం గ�
మోకాలి మార్పిడిపై ఎన్నో సందేహాలు ‘మోకాలి మార్పిడి’ శస్త్రచికిత్సల గురించి ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. మోకాలిలోని రెండు ఎముకల మధ్యలో ఉండే మృదులాస్థి అరిగి పోయినప్పుడు, ఆ స్థానంలో కృత్రిమంగా మెత్తటి
దగ్గు ప్రత్యేకించి ఓ వ్యాధి కాకపోయినా, వివిధ వ్యాధులను సూచిస్తుందని గతవారం తెలుసుకున్నాం. అది ఏ రకం దగ్గు అన్న దాన్నిబట్టి వైద్యం ఆధారపడి ఉంటుంది. పిల్లల విషయంలో వైద్యుణ్ణి సంప్రదించి, దగ్గుకు కారణాన్ని
మనిషి మెదడులో మధుర జ్ఞాపకాలు ఎప్పుడూ తాజాగానే ఉంటాయి. అయితే, కొన్నేండ్ల నుంచీ మనిషి మెదడుకు పని లేకుండా పోయింది. సోషల్ మీడియానే జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు నోటిఫికేషన్లు పంపిస్తున్నది. గతంలో అప్లోడ్