ఒకప్పుడు నచ్చినవీ, అందుబాటులో ఉన్నవీ మాత్రమే తినేవారు. ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాలు ఉన్నాయని తెలిస్తే చాలు, ఎగబడి తినేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా, బాదం గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు.