వంటగ్యాస్, చమురు, ఆహార ధాన్యాలు.. చివరకు రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీకి కూడా ‘నో’ చెప్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు.. ఎరువులపై ఇచ్చే సబ్సిడీని మాత్రం పెంచుకొంటూ పోతున్నది. దీనిని చూసి ‘రైతులపై
శ్రద్ధతో చదివితే కొలువులు సులభంగా సాధించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్యోగార్థులకు సూచించారు. పట్టణంలో ‘ధర్మపురి ఈ క్లాస్ రూంపేరిట’ ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో గురువారం ఏర�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తామని, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో సంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూస్తామని కొత్త కలెక్టర్ డాక్టర్�
న్సీపీ అధినేత శరద్ పవార్పై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించాడు ఓ ఎన్సీపీ కార్యకర్త
ఫిబ్రవరి నెల 24వ తారీఖు. ఉక్రెయిన్పై పుతిన్ సైనిక చర్యను ప్రకటించారు. రష్యా యుద్ధ విమానాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు ఒకదాని వెంట మరోటి దూసుకువస్తున్నా యి. అన్నింటి కన్నా ముం దుగా వస్తున్న రష్యా య�