కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్, బోర్డుతో మాట్లాడేందుకు అవగాహన లేని వ్యక్తులను ప్రభుత్వం పంపడంతోనే ఏపీ జలదోపిడీకి పాల్పడుతున్నదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించా
వర్గల్లోని ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రంలో పూర్వయుగ సంసృతులను తెలిపే రాతిచిత్రాల తావులు ఉన్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ తెలిపారు. మెగాలిథిక్ సమాధుల జాడలు, రాష్
ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్, కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్పై ఢిల్లీ పోలీసులు మోపిన ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. వారిపై కేసు
హైదరాబాద్ : ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ను ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన ఎంపికపై డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ హర్షం వ్యక్�
అర్ధ పద్మాసన స్థితిలో విగ్రహం గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సలాక్పూర్ పాటిగడ్డమీద అరుదైన వీరగల్లు ఆత్మాహుతి శిల�
కేంద్రంలోని బీజేపీ సర్కారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని పౌర హక్కుల సంఘం కార్యవర్గ సభ్యుడు ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్య�