KCR | ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ ఆ
మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. నూతన సంవత్సరం ముందుకు వచ్చింది. ఒకసారి వెనక్కి తిరిగిచూస్తే 2024లో ఎడతెగని సంక్షోభాల పరంపర కనిపిస్తుంది? అటు గాజా యుద్ధం రావణకాష్టమైంది. ఇటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వీడన�
కొత్త ఆశలు, కొంగొత్త ఊహలతో 2025 నూతన సంవత్సరానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచే సంబురాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి డీజేలు, పటాకుల హోరు నడుమ కేకులు కట�
2024 సంవత్సరానికి ముగింపు పలికి.. 2025 ఏడాదికి స్వాగతం పలికింది భాగ్యనగరం. ఆట, పాటలతో కలర్ఫుల్ ఈవెంట్స్ జరుపుకుని సందడిగా కొత్త ఏడాదిలోకి నగరవాసులు కాలుమోపారు. మంగళవారం సాయంత్రం నుంచి నగరం సెలబ్రేషన్స్తో
తెలంగాణ రాష్ట్రం ఈ నూతన సంవత్సరంలో పాడిపంటలతో తులతూగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఒక ప్రకటనలో కోరా�