MLA Bojju Patel | దస్నాపూర్ గ్రామంలో ఈనెల 29న జరిగే హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి శిక్షించక పోవడంతోనే దాడులు పునరావృతం అవుతున�
తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. వరంగల్ జిల్లా గీసుకొండలో తయారైన ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని అమెరికాలోని డెలావేర్లో ప్రతిష్టించారు. 25 అడుగులు, 45 టన్నుల బరువైన ఈ విగ్రహాన్ని ఏకశిలపై చెక్కారు. తెలంగా
మారుతి భారతీయుల ఇష్టదైవం. హనుమాన్ చాలీసా చదువుకోనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివారు ఎంతోమంది. ఏటా హనుమద్ వ్రతాలు చేపట్టేవారి సంఖ్యా తక్కువేం కాదు. బిగ్-బి అమితాబ్ బచ్చన్ అల్లుడు నందా కూడా హనుమాన