చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేసి, చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ
చేనేత కార్మికులకు రుణ మాఫీ వెంటనే చేయాలని చేనేత కార్మిక సంఘం మునుగోడు మండలాధ్యక్షుడు చెరుకు సైదులు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగ�
చేనేత రుణమాఫీ హామీపైనా కాంగ్రెస్ సర్కార్ తిరకాసు పెడుతున్నది. అసలుకే మాఫీ చేసి, మిత్తికి మంగళం పాడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చేనేత రుణమాఫీపై జరుగుతున్న కసరత్తులో ఈ విషయం బయటపడింది. దీంతో లక్ష లోపు రుణా�
రాష్ట్రంలో నేతన్నలకు రుణమాఫీ ఒకడుగు ముం దుకు..రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిం ది. ఇగో మాఫీ చేస్తం.. అగో చేస్తం.. అని ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కావడంలేదు.