బీజేపీ పాలిత కర్ణాటక మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. అధికార పార్టీ నేతలు, రైట్ వింగ్ కార్యకర్తలు ముస్లింలే లక్ష్యంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు
బీజేపీ అనుసరిస్తున్న విద్వేషపూరిత విధానాలతో దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కర్ణాటకలో జరుగుతున్న హలాల్, హిజాబ్ వివాదాలపై ఓ జాతీయ మీడియాతో ఆయన �
హలాల్ విషయం కర్నాటక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అనేక హిందూ సంఘాలు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక పీసీసీ ఘాటుగా స్పందించింది. హిందుత్వ సంఘాలకు నిజంగా దేశ భక్�
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్లు నడిచాయి. తొలుత బెంగళూరులో సరైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బంది ప�
న్యూఢిల్లీ: మాంసం అమ్మే షాపులు.. మాంసాహారం అమ్మే రెస్టారెంట్లు.. ఇక నుంచి ఎటువంటి మాంసాన్ని విక్రయిస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. హలాల్ మటనా లేక జట్కా మాంసమా అన్న విషయాన్ని బోర్డులో చెప్పాలి. నార్�