కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు నిర్వీర్యం అవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
‘గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల సందర్శనకు వెళ్తే అడ్డుకుంటున్నారు. అవి ఏమైనా జైళ్లా అంటూ బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ రేవంత్రెడ్డి సర్కారుపై మండిపడ్డారు. మంగళవారం రేగులగూడ ఆశ్రమ పాఠశాల సంద
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం బాధ్యత మరచి అసత్య ప్రచారానికి తెరలేపింది. విద్యార్థులపైనే విషప్రచారానికి దిగింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాల్సిన ప్రభుత్వం ఇ�
దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సాధించిన తెలంగాణ గురుకులాలు నేడు అధ్వాన స్థితికి చేరుకుంటున్నాయి. గతంలో గొప్పగా చెప్పుకొన్న గురుకుల వ్యవస్థను కాంగ్రెస్ సరారు అస్తవ్యస్తం అద్దె భవనాలను కిరాయి కూడా చెల�