Harish Rao | రేవంత్రెడ్డి పాలనలో గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొంటున్న వేలాది విద్యార్థులు ఆగమయ్యారని, ఇప్పటికే ప్రభుత్వం 49 మంది విద్యార్థులను పొట్టన బెట్టుకున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్ర
ఆరునెలల నుంచి మెస్చార్జీలు రాక వార్డెన్లు అప్పులు తెచ్చి హాస్టళ్లు నడిపించే పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ పాలనలో సంక్షేమ హాస్ట ళ్లు ఆగమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెస్చార్జ
గురుకులాల్లో ఎలుకలు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి, పగలూ తేడా లేకుండా గదుల్లోకి వచ్చి విద్యార్థులను కొరుకుతున్నా యి. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బె