చిత్రసీమలో ఎవరి జాతకాలు ఎప్పుడు మారిపోతాయో చెప్పలేం. కెరీర్ ఆరంభంలో ఐరెన్లెగ్గా ముద్రపడిన మంగళూరు సోయగం పూజా హెగ్డే అనంతరం వరస సినిమాలో బిజీగా మారింది. తెలుగులో అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠ�
SS Thaman | ‘సంగీత దర్శకుడిగా నేను ఈ రోజు వున్న స్థాయికి రావడానికి 25 ఏళ్ళు పట్టింది. నేర్చుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను’ అన్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతాన�
సినీరంగంలో రాణించాలంటే ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసిరావాలి. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కితే చాలు కెరీర్కు బ్రేక్ దొరికినట్లే అని చాలా మంది కథానాయికలు భావిస్తారు. తాజాగా యువ నాయిక మీనాక్
మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి పూజా హెగ్డే తప్పుకుందని తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో డేట్స
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. జూలై మొదటివారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. పూర్�
S.S.Thaman | మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందరిలోనూ ఎక
మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది.
శరవేగంగా తన కొత్త సినిమా ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తి చేసేందుకు స్టార్ హీరో మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. ఈ నెల రెండో వారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్తో సిన�