దైవ దర్శనానికి వచ్చే వీవీఐపీల కోసం యాదగిరిగుట్ట కొండపైన నిర్మించిన అతిథి గృహాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లా మారాయని ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నడిబొడ్డున అద్భుతంగా నిర్మించిన ‘కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్' బోర్డును సోమవారం తొలగించారు. దశాబ్దాల కింద నిర్మించిన కరీంనగర్ ఆర్అండ్బీ అతిథి గృహం శిథిలావస
2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరి రోజు సందడిగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు. పట్టణాల శివారుల్లోని ఫాం హౌస్లు, గెస్ట్ హౌస్లు, ర�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో తరించే భక్తులకు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల విడిది కోసం కాటేజీలు, సదన్లు, సత్రాలను సకల సౌలత్లతో నిర్మించారు. సామాన్యుల నుంచి వీవీఐపీ భక్తులు రెండు,