Dharna | ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కొమరం భీం కాలనీవాసులకు గృహ జ్యోతి పథకంలో కరెంటు మీటర్లు మంజూరు చేయాలని కాలనీవాసులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలో అమలవుతున్న ‘గృహజ్యోతి’ (200 యూనిట్ల ఉచిత విద్యుత్తు) పథకానికి ఆమోదం తెలుపుతూ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ఈఆర్సీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి (Gruha Jyoti) పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ సిలిండర్తోపాటు గృహావసరాలకు 200 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా అందించే గృహలక్ష్మి పథక
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో ప్రజా పాలన సభలు కట్టుదిట్టంగా నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.