గ్రూప్-4లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 26న నియామకపత్రాలిచ్చే అవకాశముంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
గ్రూప్-4 ఉద్యోగాల్లో యువతీ యువకులు సత్తా చాటారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో పెద్దపల్లి జిల్ల
డీఎస్సీ-2008 బాధితులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ వేగవంతమైంది. అభ్యర్థుల తుది జా బితాను రూపొందించే పనిని పాఠశా ల విద్యాశాఖ చేపట్టింది. ఇందుకు ఉ మ్మడి జిల్లాలవారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల
Group-4 Results | రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక చోట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రూప్-4 ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ను అభ్యర్థులు ముట్టడించ�
Group-4 Final Key | గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది.
గ్రూప్-4 ఫలితాలను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. అక్టోబర్ నెలలో ఫలితాలు ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వారంలోగా ప్రాథమిక కీని విడుదల చ