శుక్రవారం వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో మంచిర్యాల జిల్లా వాసులు సత్తా చాటారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన లెక్కల లింగయ్య-కళావతి దంపతుల కుమారుడు శ్రావణ్ రాష్ట్ర స్థాయిలో 39వ ర్యాంక్ సాధించ�
గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ లిస్టును(జీఆర్ఎల్) టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 2.5లక్షలకు పైగా అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించింది. జీఆర్ఎల్తోపాటు గ్రూప్-3 పైనల్ కీ, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని సై
Group-3 Results | గ్రూప్ -3 స్టేట్ టాపర్గా పాపన్నపేటకు చెందిన అర్జున్ రెడ్డి నిలిచాడు. శుక్రవారం టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో అర్జున్ రెడ్డి 339.239 మార్కులతో స్టేట్ ప్రథమ ర్యాంక్ సాధించాడు.
ఆ కుటుంబంలో ప్రాథమిక విద్యను కూడా ఎవరూ పూర్తి చేయలేదు. చదువుకునే వారికి సరైన చేయూతనిచ్చే వారు లేరు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమించి ఒకటి కాదు, రెండు కాదు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు �
Group 3 results | ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన గంట రాజా గౌడ్ కుమారుడు గంట మహేష్ గౌడ్ శుక్రవారం విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో(Group 3 results) స్టేట్ 21వ ర్యాంకు సాధించాడు.