నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల సాధారణ ప్రజలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించవచ్చేమో. కానీ, తెలంగాణలోని నిరుద్యోగులు మాత్రం అస్సలు సహించరు.
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలోకి వస్తే గ్రూప్స్ పోస్టులు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్క
‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయంచేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా చేశారు
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరుద్యోగులను అడ్డ�
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 మెయిన్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుద�
రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్3లో పోస్టులు పెంచాలని, గ్రూప్-1 మెయిన్కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, డిసెంబర్లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చ�
డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా గ్రూప్-1, గ్రూప్-2 సర్వీస్లో ఖాళీ పోస్టులను పక్కాగా లెకించాలని, కొత్త జిల్లాలకు సైతం పోస్టులు మంజూరు చేయాలని, ఆప్షన్ పద్ధతిని, వెయిటింగ్ లిస్టు పద్ధతిని అమలు చేయాలని జా