Group 2 | అభ్యర్థులు కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా ఏపీపీఎస్సీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. అంతేకాకుండా ఇవాళనే ప్రాథమిక కీని �
Group 2 Mains | ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష విషయంలో గందరగోళం నెలకొంది. పరీక్షను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ.. ఏపీపీఎస్సీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోస్టర్లో తప్పులు సరిచేయా�
AP Group 2 Mains | ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ అంటే.. ఆదివారం నాడు గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ పరీక్షకు ఒక్క రోజు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Group 2 | రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ - 2 పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు తొలి రోజు తొలి పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు రావాలని టీజీపీఎస్పీ సూచించింది. అలాగే 9:30 గంటల తర్వాత గేట్ల�
Group 2 | తెలంగాణలోని గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జర�