తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-2లోనూ సగానికి సగమే హాజరు శాతం నమోదైంది. ఇటీవలి గ్రూప్-3 పరీక్షల్లోనూ ఇలాగే జరిగింది. దీంతో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను దాదాపు సగం మంది
ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు �
హైదరాబాద్లో గ్రూప్- 2 పరీక్షకు చాలా మంది గైర్హాజరయ్యారు. కేవలం 40 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్ -2 పరీక్షకు 48,012 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆదివారం జరిగిన పరీక్షకు కేవలం 19,208 మంది మాత్రమే పరీ�
రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తీసుకోవడంపై విమర్శలు