ఉమ్మడి జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం సెషన్లో నిర్వహించిన పరీక్షకు మొత్తం 19,855 మంది అభ్యర్థులకు 8,915 మంది హాజరు కాగా 10
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజైన సోమవారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య 50 శాతం మించలేదు. హనుమకొండ జిల్లాలో 82 కేంద్రాల్లో 33,006 మంది అభ్యర్థులు �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరీక్షా కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పరిశీలించారు. వనపర్తి �
గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉద యం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లోనూ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయి. స్టేట్మెంట్ ఆధారమైనవి ఎక్కువగా ఉండటం, ప్రశ్నలు పెద్దవిగా ఉండటంతో అభ్యర్థులకు సమయం సరిపోల
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులు నిర్వహించనున్న పరీక్షలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన అమలు చేయడంతో పలువురు అభ్యర్థులు పరీ�