ఉమ్మడి జిల్లాలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాట�
జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులకు సూచించారు. టీఎస్పీఎస్సీ నిబంధనలకు అనుగునంగా చర్యలు చేప
బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు జూన్ 3 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నామని, అందులో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-1 పోస్టుల భర్తీకోసం ఆన్లైన్ విధానంలో కాకుండా.. ‘ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్' విధానంలో ప్రాథమిక పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహించనున్నట్టు బుధవారం టీఎస్ప�