అర్హులైన మైనార్టీ గ్రూప్ -1 అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు శిక్షణ ఇవ�
గ్రూప్-1 దరఖాస్తు గడువు ఈ నెల 4న ముగియనున్నది. రాత్రి 11:59 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. శుక్రవారం నాటికి 3,63,974 మంది అభ్యర్థులు గ్రూప్-1కు దరఖాస్తు చేశారు. కొత్తగా 1,90,163 మంది అభ్యర్థులు ఓటీఆర్ నమోదు చే�
మొత్తం దరఖాస్తులు 2,94,644 హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 దరఖాస్తుకు మంగళవారంతో గడువు ముగియనున్నది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి మే 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, సోమవారం వరకు 2,94,644 మం�
గ్రూప్1 దరఖాస్తు గడువు ఈ నెల 31న ముగుస్తుంది. కానీ, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. నేటికీ కొందరు బోనఫైడ్ సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నారు. గ్రూప్-1 దరఖాస్తుకు బోనఫైడ్ అవసరం లేదని టీఎస్�
గ్రూప్-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. ఈ పరీక్షకు ఇప్పటి వరకూ 1,66,679 మంది దరఖాస్తు చేశారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కొత్తగా 1,28, 578 మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు.