రైతన్నలు యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ మేరకు చిగురుమామిడి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద�
కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర తగ్గించాలని �
సుల్తానాబాద్ మున్సిపాలిటీ గాంధీ నగర్లోని భూమిపై 17 ఏండ్ల క్రితం ఓ అధికారి జారీ చేసిన నిర్లక్ష్యపూరితంగా జారీ చేసిన ఆదేశాలకు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిష్కారం చూపారు. ఆ భూముల క్రయ విక్రయాలకు �
కొత్త సంవత్సరంలో హైడ్రా సరికొత్తగా రూపుదిద్దుకోబోతున్నది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) జనవరి 6వ తేదీ నుంచి గ్రీవెన్స్ ప్రారంభించనున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన.. రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్ని మండల కేంద్రంలో నియోజకవర్గ నాయకులతో కలిసి మంగళవారం ‘రైతు నిరసన’ చ�
గ్రీవెన్స్లో బాధితులు సమర్పించే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డేల
బల్దియా అధికారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. గ్రేటర్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిరోజు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబద్ధతతో నగరాభివృ