ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు పసిడి పతకం కైవసం చేసుకుంది. దక్షిణా కొరియాలో జరుగుతున్న పోటీల్లో అనంత్జీత్ సింగ్, అంగద్ వీర్సింగ్, గురుజ్యోత్తో కూడిన భారత జట్టు.
అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ మోహిత్కుమార్ పసిడి పతకంతో కొత్త చరిత్ర లిఖించాడు. బుధవారం జరిగిన పురుషుల 61కిలోల ఫైనల్లో మోహిత్ 9-8 తేడాతో ఎల్దర్ అక్మదునియోవ్(రష్యా)పై అద
భారత ఆర్చర్ అభిషేక్ వర్మ ప్రపంచకప్ స్టేజ్-3లో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. కొలంబియా వేదికగా శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగ ఫైనల్లో 33 ఏండ్ల అభిషేక్ 148-146తో అమెరికా ఆర్చర్ జేమ్ లడ్జ్పై వి�
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ ఏరబోయిన శంకర్ అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో పసిడి పతకం సాధించాడు. మార్చి 27న నిర్వహించిన ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా, 2వ ఫొటోర�