ప్రకృతికి ప్రతిరూపం పార్వతీదేవి. ఆ తల్లి గారాలపట్టి వినాయకుడు.. ఏనుగుముఖంతో ఘనదైవమే కాదు వనదైవం అయ్యాడు. వనానికీ, జనానికీ, పర్యావరణానికీ మేలు చేసే గణపతి ఉత్సవాలు అందుకు విరుద్ధంగా చేసుకుంటుండటంతో వినాయక
రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం హైదారాబాద్లో విత్తన గణేశ్ విగ్రహాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పర�
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని, దేశంలోని అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్మాడల్గా నిలుస్తున్నదని ప్రముఖ పర్యావరణవేత్త, నార్వే మాజీ
ఎంపీ సంతోష్కుమార్ ప్రకృతి ప్రేమికుడు అని, గ్రీన్చాలెంజ్లో భాగంగా మొక్కలను నాటిస్తూ నిరంత రం పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషి ఎనలేదని సినీహీరో రాంచరణ్తేజ్ ప్రశంసలు కురిపించారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండగట్టు ఆలయాన్ని అను