రైతులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. రైతులు రోడ్లపై బైఠాయించి వాహన�
దేశ వ్యాప్త కార్మికుల సమ్మె, భారత్ బంద్లో భాగంగా మంచిర్యాలలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్ర వారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
దేశవ్యాప్తంగా ఈ నెల 16న రైతులు, కార్మిక సంఘాలు నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాల�
Grameena Bharat Band | ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు నిరసన తెలుపనున్నారు.