గ్రామపం చాయతీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామంలోని చిన్న చిన్న సమస్యలను తీర్చాలాంటే జీపీల్లో రూపాయి బిల్ల లేదు. ఐదు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రావడం లేదు.
మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించక పోవడంతో కు�
వేతనాల కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు శనివారం ధర్నా చేశారు. నిత్యం తెల్లవారుజామునే రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే తమకు అధికారులు నాలుగ�
గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ పాలకవర్గ సభ్యుల పాత్ర కీలకమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కొనియాడారు. మానకొండూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహి�
మనిషి మనుగడ చెట్లతోనే ఆధారపడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. హరితోత్సవంలో భాగంగా ఖమ్మం నగర ప�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగలా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారు�