కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని కామారెడ్డి-సిరిసిల్
ధాన్యం రవాణా నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మిన్పూర్ రైతులు సోమవారం మెదక్-బొడ్మట్పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ విష
ధాన్యం రవాణాకు లారీలు పంపాలని రైతుల ధర్నా చేపట్టారు. ములుగు జిల్లా మంగపేట మండలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
లారీ కొరత తీర్చాలని కోరుతూ మండలంలోని కాచాపూర్ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. కాచాపూర్ నుంచి పెద్దమల్లారెడ్డి వెళ్లే రోడ్డుపై బుధవారం ధర్నా నిర్వహించారు. కాచాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో సుమా�