యాసంగి ధాన్యం ఉత్పత్తిపై మంత్రి ఉత్తమ్ ఒక మాట చెప్తుంటే.. పౌరసరఫరాలశాఖ మరో మాట చెప్తున్నది. సివిల్సైప్లె భవన్లో శనివారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ యాసంగిలో 127.50 లక్షల టన్నుల దిగుబడ�
గత సంవత్సరం (2023-24) ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి 168 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 సంవ�
కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాలో ధాన్యపు రాశులు కురిపిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లాలో పారుతున్న నీటిలో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసుకుని పొం�
1.55 కోట్ల టన్నులకు పెరగనున్న ఆహారధాన్యాలు 69.46 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తయ్యే అవకాశం తొలి అంచనాలు వెల్లడించిన అర్ధగణాంకశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న వానకాలం �
పేదలకు ఆహార భద్రత.. విద్యార్థులకు సన్నబియ్యం 72% మందికి రూపాయికే కిలోబియ్యం ఉమ్మడి ఏపీలోతిండికి అలమటించాం నేడు అవసరానికి మించి నిల్వలు ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ 2 కోట్ల ఎకరాల మాగాణంగా మారింది అద�