గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామానికి చెందిన తువ్వ సతీష్ యాదవ్ సోమవారం బసంత్నగర్ నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. కలెక్టరేట్ చేరుకున్న ఆయన గ్రామస్
Dharmanayak Thanda | సారంగాపూర్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మనాయక్ తండా గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ, 20లక్షలు మంజూరు చేసింది.
ప్రజా పాలనా సౌలభ్యం కోసమే కొత్త జీపీ భవనాలను ప్రారంభిస్తున్నట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని కంచన్పల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన జీపీ భవనాన్ని బుధవారం ప్రారంభించారు.
గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలోనే తండాలకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. గురువారం ఆయన మండలంలోని సుద్దులం తం �
మాటలు చెప్పే నాయకులకు నమ్మకుండా అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని దమగ్నాపూర్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భ�
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కేసముద్రం : గ్రామాల అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని రంగాపురం గ్రామంలో